శ్రీనివాసుని జనం:
వకుల మాత, ద్వాపర యౌుగాం లో యెసొద మాత, కృష్ణు భగవాన్ ని కి తల్లి, ద్వాపర యౌుగాం లో యెసొద మాత కు కృష్ణు భగవాన్ పెళ్లి చేయు అవకాశం లేక బాదపడుతుంది, అప్పుడు కృష్ణు భగవాన్డు వకుల మాతను ఓదార్చుతూ, అమ్మ కలీయౌగాం లో శ్రీనివాస్ ని గా అవతారం దాల్చుతనూ, అప్పుడు నీవు వకుల మాత గా ఆవతారం ఢాల్చి శ్రీనివాసు ని కి ఎంతో వైభవం గా పెళ్లి చేసి ని కోరిక తీరుతుంది అని వరమిస్తాడు. మరియు వేదవతి (పద్మావతిమాత (త్రేతా యుగం లో సీత మత)) కి ఈేచిన వరం ప్రకారం కలియుగం లో శ్రీనివాసుని గా అవతారం ఎతీ, పద్మావతి పరిణయం ఆడుతాను అని త్రేతా యుగం లో వేదవతి కి వరం ఇస్తాడు.
వీరంధర్కీ ఇచిన వరంలు ప్రకారం కలియుగం లో శ్రీ వెంకటేశ్వారు ని గా అవతారం ధాల్చినాడు.
కథ ప్రారంభం:
ఒక రోజు నారాయణడు(విష్ణు) పై లక్ష్మి మాత అలిగి భూలోకానీ కి వచ్చి ధ్యానం లో నిముగ్నమైంది, అంతటానారాయణడు లక్ష్మి మాత ను వెతుకుతూ భూలోకానీ కి వచ్చినాడు. లక్ష్మి మాత కొరకై వెతికి వెతికి ఆలిసి ఒక చోట కూర్చుని నిద్ర, హరలుమాని తపస్సు చేయుచుండేను, నారాయణడుపానుపు ఆదిశేషుడు, ఆది శేషుని కొండ గా అవతారం ఢల్చినాడు.
ఆలా నిద్ర, హరలుమాని తపస్సు చేయుచూ లక్ష్మి తల్లి కోసం వెదురు చూసుతూ కాలం గడుపుతునాడు, అంతటా శివుడు, బ్రామ్మ గారు ఆవు ఆవు దూడ ఆవతారం లో వచ్చి రోజు పుట్ట లో ఉన్న నారాయణడు కి పాలు ఇస్తున్నారు. వకుల మాత శ్రీనివాసుడి కై ఎదురు చూస్తూ ఉండసాగింది. ఆలా కొంత కాలం గడీసినాక, నారాయణడు వకుల మాతను కలిసినాడు.
కొన్ని దినములు గడిసిన తరువాత, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకోవాలిసి న సమయం ఆసనమైంది. ఒక్కనాదు
యజ్ఞం చేయటం కోసమని ఆకాశరాజు గారు భూమి ధూన్నుతున్నారు, ఆప్పుడు నాగలి కి ఒక మందసం తగిలింది. సీత అమ్మ జెన్మించినటుగానే ఆ నాగలి చళుకి తగిలిన మందసం పెట్టెను తెరీసి చూడగా పద్మము లో పడుకొని అమ్మవారు కనపడింది, పద్మంల యొక్క పెట్టె లో దొరికింది కాబట్టి పద్మావతి అని పిలిచారు అమ్మవారి ని. ఆయోణిజి ఐన పద్మావతి ని ఎవరికిచ్చి చేయాలి అని ఆకాశరాజు గారు మదనపడుతున్న సమయం లో, ఒకనాడు శ్రీనివాసుడు భాయ్లుడేరి వేట కోసమ్మని విహారాని కి వచినాడు, ఆధె సమయం లో విహారాని కి అని పద్మావతి అమ్మవారు, చెలికత్తల తో వచ్చింది.
ఆ చెలికత్తల తో విహారాని కి వచ్చినటువంటి సమయం లో, వేంకటేశ్వర స్వామి ఒక గుర్రం ఎక్కి వాయుదేవుడిని గుర్రం చేసుకొన్నారు, చేసుకొని వేటాడుతూ వేటాడుతూ వచ్చారు, అక్కడ ఒక ఏనుగు చెలికత్తల తో ఉన్న అమ్మవారు ని తరుముతూ తరుముతూ వచ్చి ఏనుగు మాయమైంది.
అప్పుడు పద్మావతి అమ్మవారి ధర్సనం వెంకటేశ్వరస్వామి కి, వెంకటేశ్వరస్వామి ధర్సనం పద్మావతి అమ్మవారి కి జరిగింది. అప్పుడు అమ్మవారు తాన్మ్యాత్ అవస్తలో పొందినతువంటి సమయం లో, ఈ చెలికత్తలు వచ్చి ఎంత తుంటరి వాడియో, రాజు గారి కుమర్తీను దార్శించటంకి వచ్చినవా ఉధ్యానావనం లో, పై గా తేరిపార చూస్తునవా అని, నీకు ఎంత అహంకారం అని రాళ్లతో కొట్టీనారు వెంకటేశ్వరస్వామి ని, అవి వెంకటేశ్వరస్వామి కి, గుర్రాని కి తగిలినవి, అప్పుడు స్వామి వారు క్రిందాపడినారు, చెలికత్తలు వచ్చి అస్సలు నీవ్వు ఇక్కడకు ఎందుకోచినావు అని అడిగినారు స్వామి వారి ని, అప్పుడు స్వామి వారు కళ్యాణం చేస్కొవతని కి వచ్చినా అన్నారు. చెలికత్తలు ఎంత సాహసమైన మాటలు మాటలడుతునవ్, ఈ మాటలు ఆకాశరాజు గారి కె తెలిసింది అనుకో నిన్ను ఉరి తీస్తారు అని అన్నారు. స్వామి వారు వచ్చిన కార్యం ఐందా మరణం వచిన ప్రవాలేదు ఆలాగే సంహరింపబడతను నాకు ఎం లెక్కలేదు అన్నారు.
పద్మావతి అమ్మవారి మనసు వేంకటేశ్వరస్వామి దగ్గర, వేంకటేశ్వరస్వామి మనసు పద్మావతి అమ్మవారి దగ్గర కు మారింది. ఆది కావలిసినటువంటిది ఈ అవతార ప్రయోజనం. ఇంటికి తిరిగి వెళ్లినారు కానీ, మొక్కం చిన్నాభుచ్చు కొని కూర్చున్నారు, అప్పుడు వాకుఅల్ మత చూసుంది స్వామి వారి ని.
No comments:
Post a Comment